NZB: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NZB ఎంపీ అర్వింద్ ధర్మపురి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి సీపీ రాధాకృష్ణన్ పోటీ చేయగా.. ఇండియ కూటమి నుంచి TG చెందిన సుదర్శన్రెడ్డి పోటీ చేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు.