BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని రామాలయంలో శుక్రవారం (రేపు) శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు సర్పంచ్ నాండ్రే సునీత – రవీందర్ కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. హనుమాన్ భక్తులు, సాయిరాం భక్తులు, అయ్యప్ప భక్తులు గ్రామస్తులంతా ఈ కార్యక్రమాన్నికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.