KMM: సత్తుపల్లి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన రూ. 541 కోట్ల సైబర్ క్రైమ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎర్రుపాలం మండలంకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన లేదు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కుంభకోణంలో నిందితుల మూలాలు బయటపెట్టేందుకు విచారణ వేగవంతం చేశారు.