KMR: దోమకొండ మండలంలోనీ బీబీపేట్ రోడ్లో SHG సంఘ సభ్యురాలు టీ, స్నాక్స్, మీల్స్ హోటల్ను శుక్రవారం డీఆర్డీవో సురేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. హోటల్ యజమానురాలు అఫిజాతో మాట్లాడుతూ.. ప్రతి రోజు క్వాలిటీతో ఉన్నవి, రోజు వారిగా మంచి పోషకాలతో కూడిన వంటలు ఉండాలి. పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం సాయిలు, ఏపీఎం శ్రీనివాస్ ఉన్నారు.