SDPT: భూంపల్లి మండల కేంద్రంలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే ఆడపిల్లల విద్య కోసం ఎంతో కృషి చేసిన మహానీయురాలని కొనియాడారు.