MHBD: తెలంగాణ నుంచి ఇటీవల వేం. నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో వేం. నరేందర్ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వేం నరేందర్ని ఖర్గే అభినందించారు. ఎంపీలు మల్లు రవి, బలరాంనాయక్, సురేష్, తదితరులున్నారు.