MNCL: బెల్లంపల్లి శాంతిఖని గనిలో అన్వేష్ అనే కార్మికుడు బుధవారం ఊపిరి అడక స్పృహ తప్పాడు. అతనితో పని చేస్తున్న తోటి కార్మికులు వెంటనే అతన్ని ఉపరితలానికి తీసుకొచ్చారు. పని స్థలాల్లో ముందస్తుగా స్ట్రెచర్ ఏర్పాటు చేస్తారు. కాని స్ట్రెచర్ లేకపోవడంతో అప్పటివరకూ అక్కడే కార్మికుడు ఉండిపోయారు. అనంతరం కార్మికుడిని ఆసుపత్రికి తరలించారు.