ADB: బుధవారం రాత్రి విడుదలైన ఫలితాలు ఆదిలాబాద్ జిల్లా బోరజ్ గ్రామానికి చెందిన సరసన్ శశిధర్ రెడ్డి గ్రూప్-1 ఉద్యోగం సాధించాడు. కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్గా మల్టీ జోన్ వన్కు ఎంపిక అవ్వడం పట్ల సంతోషంగా ఉందని శశిధర్ అన్నారు. నిరంతర కృషి పట్టుదలతో సాధించలేనిది లేదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు లక్ష్య సాధనకై పనిచేయాలని కోరారు.