కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం హోలీ పర్వదినాన్ని, విద్యుత్ ఉద్యోగులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు సాంప్రదాయ బద్ధమైన, పసుపు కుంకుమను చల్లుకొని ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో విద్యుత్ ఉద్యోగులు రాజిరెడ్డి, సంపత్ రెడ్డి, జెఏవో మెహర్ బాబా, రత్నాకర్, స్వామి తదితరులు పాల్గొన్నారు