MNCL: మంచిర్యాలలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ సాధన కమిటీ సభ్యులు సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్తగా బాబూ జగ్జీవన్ రామ్ భారత దేశానికి విశేష సేవలు అందించారని తెలిపారు.