హైదరాబాద్: షేక్ పేట్ పరిధిలోని అల్ హమ్రా కాలనీలో ఈరోజు స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి వారు ఎదుర్కుంటున్న సమస్యలపై ఆరా తీశారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. షేక్ పేట్ డివిజన్లో అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.