NLG: సాగునీరు అందక రానున్న రోజుల్లో మునుగోడు ఎడారిగా మారనుందని మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం చండూరులో సాగునీటి ప్రాజెక్టు మీద ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చా రు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గానికి సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు.