KMM: వైరాలో జరిగిన రోడ్డు ప్రమాద ప్రదేశాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం సందర్శించారు.శనివారం వైరాలో రిలయన్స్ ట్రెండ్ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సును, లారీ కంటైనర్ డీ కొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలైన ఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.