MULG: ములుగు పట్టణంలో అరివ్ ఆలివ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్సై ఉపేందర్ రావు ఆదివారం మాట్లాడుతూ.. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రజలతో భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.