KNR: జిల్లాలో ప్రథమ స్థాయిలో సాగు చేసే సీడ్ వరి పంట ప్రస్తుతం కీలకమైన పువ్వు దులుపే దశలో ఉంది. ఈ క్రమంలో గింజ నాణ్యత పెంచేందుకు, వరి గొలుసు ఎక్కువ రోజులు పూత నిలిచేలా రైతులు ఉదయం, సాయంత్రం వేళలో మందుల పిచికారీలో నిమగ్నమయ్యారు. అధిక డిమాండ్ కారణంగా ఒక్కసారి పిచికారి చేస్తేనే కూలికి ఎకరాకు రూ. 600 వరకు పలుకుతోందన్నారు.