PDPL: గోదావరిఖని పట్టణంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు BRS పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీశ్ రెడ్డి ఆధ్వర్యంలో తోఫా పంపిణీ చేశారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 500 మందికి రంజాన్ పర్వదినం సందర్భంగా సరుకులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.