MBNR: ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో ఎంతోమంది పేదల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బుడగ జంగం కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకున్న వారి గృహప్రవేశానికి పాల్గొని ప్రారంభించారు. నేరుగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వారికి డబ్బులు అకౌంట్లోనే జమ చేస్తున్నామని పేర్కొన్నారు.