WGL: GWMC ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత విభాగాలకు పంపించారు. టౌన్ ప్లానింగ్ 40, ఇంజనీరింగ్ 24, రెవెన్యూ 7, హెల్త్ 8, నీటి సరఫరా 5, హార్టికల్చర్ 1గా మొత్తం 85 ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.