NRPT: జిల్లాలోని ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో సూచనలు జారీ చేశారు. SSC ప్రీ ఫైనల్ పరీక్షల ఫలితాలపై సమీక్ష సమావేశాన్ని రేపు శ్రీ కృష్ణ గోకులం హైస్కూల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2.00 నుంచి 3.30 గంటల వరకు జరుగుతుందని, సమయానికి అందరూ హాజరు కావాలన్నారు.