JN: జిల్లా నూతన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిశారు. జనగామ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను కలెక్టర్కు ఎమ్మెల్యే వివరించి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా చర్చించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.