KNR: మానకొండూర్ మండలం, మానకొండూర్, శ్రీనివాస్ నగర్, జగ్గయ పల్లిలో బాలల పరిరక్షణ కమిటీ సభ్యుల బోర్డులు ఏర్పాటు చేశారు. మిషన్ వాత్సల్య చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ.. గ్రామాలలో ఆపదలో ఉన్న పిల్లల కోసం ఈ కమిటీ ద్వారా సమావేశం ఏర్పాటు చేసుకుని సమస్యలు ఉన్న పిల్లలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరిస్తామన్నారు.