BHPL: ఆరు గ్యారంటీలు, హామీలను అమలు చేయాలని కోరుతూ భూపాలపల్లి కలెక్టరేట్లో అధికారులకు బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజా సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.