KNR: ఇల్లందకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వీణ ప్రణతి, సీనియర్ సివిల్ జడ్జి పిబి. కిరణ్ కుమార్ విద్యార్థులకు ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఎస్సై క్రాంతికుమార్ చట్టపరమైన అంశాలు వివరించారు. తహసీల్దార్ భాస్కర్, సర్పంచ్ పాల్గొన్నారు.