MLG: ములుగు మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినప్పటికీ తమకు ఇప్పటికీ గ్రామపంచాయతీ స్థాయి జీతాలే వస్తున్నాయని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ సోమవారం కమిషనర్ రమేష్కు మెమోరాండం సమర్పించారు. పెంపు గురించి అడిగితే నిధుల లేమి కారణంగా అధికారులు స్పందించట్లేదని తెలిపారు.