NZB: జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ జూమ్ యాప్ ద్వారా ఉచితంగా విద్యార్థులకు గణితాన్నీ బోధించడం ఆదర్శనీయమని శ్రీకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఈవో అశోక్కు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య పట్ల అంకితభావం విలువలకు నిదర్శనం అని అన్నారు.