NZB: జక్రాన్పల్లి మండలం అర్గుల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద శనివారం శ్రీనివాస్ గౌడ్ దంపతులు గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్ హాజరయ్యారు. నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాలుగోన్నారు.