HNK: జిల్లా మడికొండ మెట్టుగుట్ట ఆలయ ఛైర్మన్ పైడిపాల రఘుచందర్ తల్లి పైడిపాల లక్ష్మీ దశదిన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై లక్ష్మీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.