BHNG: వెంకిర్యాల ప్రాథమిక పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు సమాజంలో మరింత రాణించాలని సర్పంచ్ నాగలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మంజులబాయి సర్పంచ్ నాగలక్ష్మి, ఛైర్ పర్సన్ మహేశ్వరి, అంగన్వాడి టీచర్ అరుణ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు వసంత, స్కూల్ స్కావెంజర్ ఎల్లమ్మను శాలువాతో సత్కరించారు.