BHPL: గోరికొత్తపల్లి మండల నూతన SIగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సాయి త్రిలోక్నాథ్ రెడ్డిని ఇవాళ నిజాంపల్లీ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఐదవ వార్డు సభ్యుడు రాజేందర్, BRS సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SIకు పూల మొక్క అందజేసి.. శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎల్లస్వామి, చందు, రాజు తదితరులు ఉన్నారు.