WGL: గీసుకొండ (M) కేంద్రంలోని ప్రసిద్ధ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ లెక్కింపులో నేపాల్ దేశానికి చెందిన రూ. 5 కరెన్సీ నోటు హుండీలో లభించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకుల సమక్షంలో పారదర్శకంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.