WNP: జిల్లా ఉద్యోగులను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోమవారం దళిత విద్యార్థి సంఘాలు, మాదిగ జేఏసీ నాయకులు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డికి ఫిర్యాదు చేశారు. బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న ఇతనిపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని వారు కోరారు.