JGL: రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తుందని పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో లబ్ధిదారులు చొప్పరి లక్ష్మి జయ కృష్ణ నిర్మించిన ఇందిర్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా అయన మట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు.