JGL: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ ఆనందం, ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.