MLG: ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీన ఏటూరునాగారం ITDA కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి.. ఫిర్యాదుకు అందించేందుకు ఏటూరునాగారం ITDA కార్యాలాయానికి రావాలని సూచించారు.