MNCL: సింగరేణి కార్మికుల సొంతింటి కల త్వరలో సాకారం కాబోతుందని తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి ఛైర్మన్ ఇంటాక్ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. శ్రీరాంపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అలవెన్స్లపై ఐటీ రద్దు తదితర సమస్యలను పరిష్కరిస్తామన్నారు.