KDP: సిద్దవటం మండలంలోని కడప, చెన్నై జాతీయ రహదారి భాకరాపేట చెక్ పోస్ట్ వద్ద శనివారం ఒంటిమిట్ట సీఐ T. బాబు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. సీఐ మాట్లాడుతూ.. ప్రతి వాహనాదారుడు సరైన ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్నారు.