KMR: జిల్లాలో కురిసిన అధిక వర్షాల వలన జరిగిన నష్టానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈనెల 12వ తేదీలోగా రిపోర్ట్ అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. నేడు జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, RDO, ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, అగ్రికల్చర్, హౌసింగ్, RWS, విద్యుత్, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో ఫోల్లో మాట్లాడారు.