KNR: శంకరపట్నం (M)లోని చర్లపల్లికి చెందిన సంబు వెంకవ్వ (55) అనే వృద్ధురాలు శుక్రవారం అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో కుమారుడు రమేశ్ కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద ఆమె చేతికర్ర ఆనవాళ్లు లభించాయి. (8712670774), కుటుంబ సభ్యులను (8688262143) సంప్రదించాలని కోరారు.