BDK: పెరిగిన గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని AIYF ఆధ్వర్యంలో కొత్తగూడెం (M) రామవరం లో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ నియంతగా వ్యవహారిస్తూ తన ఆధిపత్యాన్ని చాలయించడం కోసం ప్రభుత్వ అధినేతలను ఎత్తుకెళ్లి నిర్భదించడం,హేయమైన చర్యని మండిపడ్డారు.