RR: షాబాద్ మండలం కొమరబండ గ్రామంలో మంగలి దీప్తి కుమార్కి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేదవారి సొంతింటి కల సాకారం అవుతుందని అన్నారు.