KMM: మంగలగూడెంలోని శ్రీ సత్యనారాయణ రైస్ మిల్ 13.84 కోట్లు, రాయిగూడెంలోని వెంకటేశ్వర రైస్ మిల్ 10.88 కోట్లు డిఫాల్ట్ చేసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ బకాయిలు చెల్లించని 2 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. యాజమాన్యాలపై పోలీస్ స్టేషన్లలో FIRలు నమోదు చేసినట్లు తెలిపారు