PDPL: రామగిరి మండలం రాజాపూర్ ఆదివారం పేట గ్రామాలలో కరీంనగర్ గణాంక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహించారు. మొదటి విడతలో ఎంపిక చేసిన పట్టణాలు గ్రామాలలో ప్రజల ఉపాధి స్థితిగతుల వివరాలు నమోదు చేస్తామని తెలిపారు. కుటుంబ యజమాని, సభ్యులు, విద్యార్హతలు, ఆదాయము, పనిచేసే గంటలు మొదలైన వివరాలు సేకరించారు.