WNP: ఉద్యోగుల ఐదు నెలల డిఏ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ పాషా డిమాండ్ చేశారు. జీపీఎఫ్ లోన్లు కూడా రాక ఉద్యో గులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించకుంటే ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.