RR: ప్రజాపాలన-ప్రగతిప్రణాళికలో భాగంగా షాద్నగర్ మున్సిపాలిటీ పాలకవర్గానికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది. ఈ శిక్షణ తరగతులకు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయన్నారు.