MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేశారు. పశువులకు ముందస్తు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలని సూచించారు. అంటువ్యాధి లాగా గాలికుంటు వ్యాధి వ్యాపిస్తుందని పేర్కొన్నారు. రైతులు సదా అవకాశం వినియోగించుకోవాలని తెలిపారు. ఎల్ఎస్ఏ రాజిరెడ్డి, ఓఎస్ చిరంజీవి, గోపాలమిత్ర రామస్వామి పాల్గొన్నారు.