KMR: రాజశ్రీ కోళ్ల పెంపకంతో ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కోళ్ల పరిశోధన సంస్థ ప్రతినిధి దేశకృష్ణ పేర్కొన్నారు. లింగంపేట మండలం బానాపూర్ తండా, జగదాంబ తండాలో ట్రైబల్ సబ్ప్లాన్ ఆధ్వర్యంలో రాజశ్రీ కోళ్లను గిరిజనులకు అందజేశారు. కార్యక్రమంలో పశువైద్యులు అనిల్, పవన్ కుమార్, రవి, హన జోన్స్, ఏలేటి రాజు ఉన్నారు.