NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని రాజీవ్ నగర్, విద్యానగర్ వీధుల్లో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ నిర్వహిస్తారని అన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజలో పాల్గొంటారు. అలాగే ఇంద్రవెల్లి మండలంలోని ధనోరాలో కొమరం భీమ్ విగ్రహా ఆవిష్కరణలో పాల్గొంటారన్నారు.