BDK: భద్రాచలం శ్రీ రామ నవమి వేడుకకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి వరాలజల్లు కురిపిస్తారని అనుకున్న గోదావరి వరద ప్రాంత ప్రజలకు ఈసారి నిరాశే మిగిలింది. ప్రతి ఏటా వరద ముంపుకు గురై పంట నష్టం వాటిల్లుతుంటే ప్రభుత్వం ఆనకట్టలు మరమ్మతు చర్యలు చేపట్టాలని కోరారు. కానీ ఈ విషయంపై సీఎం చర్చించకపోవడం విశేషం.