NZB: భీమగల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం జరిగాయి. అధ్యక్షుడిగా తిరునగరి పృధ్విరాజ్, ఉపాధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా చంద్రమోహన్, కోశాధికారిగా బ్రహ్మానంద్ ఎన్నికయ్యారు. పృధ్విరాజ్ మాట్లాడుతూ.. యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, డీ.ఎస్. రవి, శ్రీనాథ్, దామోదర్, ప్రమోద్, చంద్రశేఖర్ ఉన్నారు.