HYD: 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల కెరీర్లో అత్యంత కీలకమని HYDలో ఎడ్యుకేషన్ అవార్డ్స్ ప్రోగ్రాంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఆకర్షణలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని, కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధ కలిగిస్తుందన్నారు.